Monday, April 6, 2015

ధోని కూతురు జీవా బయటకు వచ్చింది

ధోని కూతురు జీవా బయటకు వచ్చింది
ఎట్టకేలకు టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూతురు జీవా బయటకు వచ్చింది. పుట్టిన తర్వాత ఈ చిన్నారి ఫోటో చూడాలని అభిమానులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతీరోజూ సోషల్ మీడియాలో వెతుకుతూనే వున్నారు. తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో ధోనీ దంపతులతో చిన్నారి కనిపించగానే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. వెంటనే నాలుగైదు ఫోటోలు తీశారు. ఒక్కదానిలో జీవా క్లియర్‌గా కనిపించినా అప్పటికే నిద్రపోతోంది. కూతురు ముఖం బయటకు కనపడనీయకుండా మహేంద్రుడు చాలా జాగ్ర్తతలు తీసుకున్నాడు.for more details visit www.thetelugunews.com

No comments:

Post a Comment